5/15/2020
0
ఒక సారి అర్జునుడు ,శ్రీకృష్ణునితో అడిగాడు 
ఈ గోడ పైన ఒక సందేశం వ్రాయి.
అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే
దుఃఖం రావాలి .

దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి.

శ్రీ కృష్ణుడు వ్రాశాడు:-

    "ఈ సమయం వెళ్ళిపోతుంది."

0 comments:

Post a Comment